రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- June 02, 2026
మస్కట్: రుస్తాఖ్ గవర్నరేట్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం తర్వాత, సహాయం చేయడానికి ఒక పౌరుడు తన వాహనాన్ని ఆపగా, అతని వాహనాన్ని దొంగిలించాడు ఓ అరబ్ వ్యక్తి. విచారణ చేపట్టిన రాయల్ ఒమన్ పోలీసులు.. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సాయంతో ఆ అరబ్ జాతీయుడిని అరెస్టు చేసింది. నిందితుడు ఆ వాహనాన్ని అల్-మస్నా గవర్నరేట్కు తీసుకువెళ్లాడని, అక్కడ పోలీసులు అతడిని పట్టుకున్నారని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం: గవర్నర్ శుక్లా
- అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం









