షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!

- June 03, 2026 , by Maagulf
షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!

యూఏఈ: షార్జాలో పాకిస్తాన్ కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడి అనుమానస్పద మృతి కేసులో అదుపులో ఉన్న ఇద్దరు భారతీయ బాలికల కుటుంబాలకు బెయిల్ మంజూరైనట్లు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది ప్రీతా శ్రీరామ్ మాధవ్ తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు.  కేరళ, తమిళనాడుకు చెందిన ఈ కుటుంబాలను ఘటన జరిగిన రోజే విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.    

కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  పోలీసులు, బాలల సంరక్షణ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజీతోపాటు సాక్షులను విచారిస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com