షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- June 03, 2026
యూఏఈ: షార్జాలో పాకిస్తాన్ కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడి అనుమానస్పద మృతి కేసులో అదుపులో ఉన్న ఇద్దరు భారతీయ బాలికల కుటుంబాలకు బెయిల్ మంజూరైనట్లు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది ప్రీతా శ్రీరామ్ మాధవ్ తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కేరళ, తమిళనాడుకు చెందిన ఈ కుటుంబాలను ఘటన జరిగిన రోజే విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, బాలల సంరక్షణ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజీతోపాటు సాక్షులను విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







