షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- June 03, 2026
యూఏఈ: షార్జాలో పాకిస్తాన్ కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడి అనుమానస్పద మృతి కేసులో అదుపులో ఉన్న ఇద్దరు భారతీయ బాలికల కుటుంబాలకు బెయిల్ మంజూరైనట్లు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది ప్రీతా శ్రీరామ్ మాధవ్ తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కేరళ, తమిళనాడుకు చెందిన ఈ కుటుంబాలను ఘటన జరిగిన రోజే విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, బాలల సంరక్షణ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజీతోపాటు సాక్షులను విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







