యు.ఏ.ఈ. లో ఎండల బారినపడే పేషెంట్ల సంఖ్య తగ్గుదల
- July 25, 2015
ఎండల తీవ్రత వలన ఆసుపత్రులలో చేరుతున్న పేషెంట్ల సంఖ్య తగ్గుతోందని దుబాయ్ హాస్పిటల్ యొక్క ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు హెడ్ ఐన మహెర్ ఎల్ హమర్నా తెలిపారు. మధ్యాహ్న పనిగంటలపై నిషేధం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు పాటించవలసిన నియమ నిబంధనలను గురించి అవగాహన పెరగడం వంటి కారణాల వలన ఈ మార్పు సాధ్యమైందని ఆయన అన్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







