ఆన్లైన్ లో బహ్రెయిన్ వినియోగదారులు మోసం చేసిన ట్రావెల్ ఏజెన్సీదారుని అరెస్ట్
- August 09, 2016
మనామా : నకిలీ విమాన మరియు హోటల్ టిక్కెట్లు అమ్ముతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు అవినీతి వ్యతిరేక మరియు ఆర్ధిక మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు.ఏ సేవలు అందించకుండా పలువురి నుంచి డబ్బును పొందే ట్రావెల్ ఏజెన్సీ ఒక ఇంస్టాగ్రామ్ ఖాతాని గుర్తించి పరిశోధనలు జరిపిన తర్వాత ఆ మోసగాడిని అరెస్టు చేశారు .పోలీసులు జరిపిన విచారణలో ఈ ఖాతా నకిలీదని మరియు సంబంధిత యజమానులు ఏ చట్టపరమైన అనుమతి లేకుండా దీనిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఖాతా నిర్వాహకుడిని గుర్తించి వారిని అదుపులో తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచన తర్వాత వారిని అరెస్టు చేశామని, నిర్వాహాకులీపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డైరెక్టర్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







