సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- June 24, 2026
జెడ్డా: జూలై 1 వరకు పశ్చిమ తీర ప్రాంతంలో డస్ట్ తుఫానులు చెలరేగే అవకాశం ఉందని, దీనితో బలమైన గాలులు వీస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) అరెర్ట్ జారీ చేసింది. దీనివల్ల విజిబిలిటీ (visibility) తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది.
జెడ్డా నుండి జజాన్ వరకు ఉన్న తీరప్రాంతంలో దుమ్ము తుఫానుల ప్రభావం ఉంటుందన్నారు. వారం రోజుల పాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో వీచే బలమైన దుమ్ము తుఫానుల కారణంగా విజిబిలిటీ దాదాపుగా జీరో అవుతుందని, ఆ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని NCM తన ప్రకటనలో సూచించింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







