కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- June 24, 2026
కువైట్: కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. సైన్యానికి చెందిన గ్రౌండ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ కార్ప్స్ కు చెందిన ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ (EOD) బృందం, దేశంలోని ఉత్తర భాగంలో శ్రాప్నెల్ శకలాలు మరియు పేలని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే ఆపరేషన్లను నిర్వహించింది. ఈ మేరకు కువైట్ జనరల్ స్టాఫ్ ఒక ప్రకటనలో ప్రకటించింది.
ప్రభావిత ప్రాంతాలను సురక్షితం చేసేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్లు నిర్వహించినట్లు సైన్యం తెలిపింది. ప్రజలకు భద్రతను కల్పించడానికి పేలుడు పదార్థాలు మరియు శ్రాప్నెల్ శకలాలను సురక్షితంగా తొలగించి, నిర్వీర్యం చేసే ఆపరేషన్లను సైన్యం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







