దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- June 24, 2026
మస్కట్: దోఫార్ గవర్నరేట్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నేర ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ నేరాలను అరికట్టడానికి మరియు ఆన్లైన్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి చేపట్టిన చర్యలలో భాగంగా ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడినట్టు తెలిపారు. ముఠా కార్యాకలాపాలపై విచారణ కొనసాగుతుందని ఒమన్ పోలీసులు వెల్లడించారు.
ఆన్ లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచించారు. సైబర్ నేరం జరగగానే ఫిర్యాదు చేయాలని, తద్వారా రికవరీ అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







