సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- July 01, 2026
దోహా: 'హంబా ఎగ్జిబిషన్' అని కూడా పిలువబడే మామిడి పండ్ల ఉత్సవం మూడవ ఎడిషన్ జూలై 9న సౌక్ వాకిఫ్లోని ఈస్టర్న్ స్క్వేర్లో జరగనుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఇందులో చౌన్సా, అన్వర్ రటోల్, సింధ్రి మరియు దుస్సెహ్రీ వంటి పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న మామిడి పండ్లను ప్రదర్శిస్తారు.
ఈ ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. సందర్శకులు కుటుంబ సమేతంగా జ్యూస్లు, ఐస్క్రీమ్లు, స్వీట్లు మరియు సాంప్రదాయ వంటకాలతో సహా మామిడి ఆధారిత ఉత్పత్తులను ఆస్వాదించ వచ్చని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!
- సైరన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బయటకు రావొద్దు..!!
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి







