థాయ్‌లాండ్‌ వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది

- August 11, 2016 , by Maagulf
థాయ్‌లాండ్‌ వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది

 థాయ్‌లాండ్‌ వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. థాయ్‌లాండ్‌లోని హువాహిన్‌ రిసార్ట్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నారు. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com