ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- July 04, 2026
దోహా: ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పీహెచ్సీసీ) ప్రారంభించింది. నివారణ ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా అర్హులైన రోగులను వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడానికి ఒక ప్రజా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిందని పీహెచ్సీసీలో క్లినికల్ వ్యవహారాల అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమ్యా అహ్మద్ అల్ అబ్దుల్లా తెలిపారు.వార్షిక ఆరోగ్య పరీక్షల సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెసేజుల ద్వారా ఆహ్వానిస్తుంది.
వార్షిక ఆరోగ్య పరీక్షల సేవ పై అవగాహన పెంచడానికి మరియు 107కు కాల్ చేసి స్వయంగా అపాయింట్మెంట్లు కోరేలా రోగులను ప్రోత్సహించడానికి ఈ ప్రచారం రూపొందించారని అన్నారు. అలాగే 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రోగులందరూ ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా కూడా ఈ సేవను పొందేందుకు అర్హులని తెలిపారు.
తాజా వార్తలు
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..







