అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- July 04, 2026
అసీర్: సౌదీ అరేబియాలోని అభాలో జరిగిన ఒక ఫెస్టివల్ లో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.ఈ ఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవల బృందాలు స్పందించి, గాయపడిన వారికి వైద్య సహాయం అందించాయి. ఈ మేరకు అసీర్ గవర్నరేట్ 'X' (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదానికి గల కారణాలు మరియు పరిస్థితులను నిర్ధారించడానికి విచారణ కొనసాగుతోందని, అదే సమయంలో ఘటనకు సంబంధించిన సాంకేతిక మరియు నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నామని గవర్నరేట్ పేర్కొంది. ప్రజలు వదంతులకు దూరంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని కోరారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







