అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- July 04, 2026
అసీర్: సౌదీ అరేబియాలోని అభాలో జరిగిన ఒక ఫెస్టివల్ లో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.ఈ ఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవల బృందాలు స్పందించి, గాయపడిన వారికి వైద్య సహాయం అందించాయి. ఈ మేరకు అసీర్ గవర్నరేట్ 'X' (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదానికి గల కారణాలు మరియు పరిస్థితులను నిర్ధారించడానికి విచారణ కొనసాగుతోందని, అదే సమయంలో ఘటనకు సంబంధించిన సాంకేతిక మరియు నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నామని గవర్నరేట్ పేర్కొంది. ప్రజలు వదంతులకు దూరంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని కోరారు.
తాజా వార్తలు
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..







