NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- July 08, 2026
న్యూ ఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (NEET-UG)ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 500 నగరాల్లోని 1,000 పరీక్షా కేంద్రాల్లో ఐదు నుంచి ఆరు రోజుల పాటు దశలవారీగా నిర్వహించబడుతుంది. ప్రతి రోజు దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో NTAలోనూ భారీ సంస్కరణలు చేపట్టనున్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







