ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- July 14, 2026
దోహా: దేశ గౌరవనీయ నాయకుడు, హిజ్ హైనెస్ ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సంతాప దినాల సందర్భంగా కూడా తమ ఎలక్ట్రానిక్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 13 నుంచి నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని, మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా 24 గంటల పాటు, వారంలో ఏడు రోజులు పౌరులు మరియు నివాసితులు తమ లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







