ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- July 14, 2026
దోహా: దేశ గౌరవనీయ నాయకుడు, హిజ్ హైనెస్ ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సంతాప దినాల సందర్భంగా కూడా తమ ఎలక్ట్రానిక్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 13 నుంచి నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని, మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా 24 గంటల పాటు, వారంలో ఏడు రోజులు పౌరులు మరియు నివాసితులు తమ లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







