దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- July 15, 2026
దోహా: ఖతార్ దివంగత ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ మృతి పట్ల అమీర్ హెచ్.హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని పలువురు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
దోహాలోని లుసైల్ ప్యాలెస్లో అమీర్ ను పలు దేశాలకు చెందిన ప్రముఖులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు షేక్లు, మంత్రులు, ప్రముఖులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, పౌరులు ప్యాలెస్కు చేరుకుని దివంగత నేతకు ఘన నివాళులర్పించారు.
అరబ్ దేశాలతో పాటు పలు మిత్రదేశాల ప్రతినిధులు కూడా విచ్చేసి అమీర్ను పరామర్శించారు. పలు దేశాధినేతలు టెలిఫోన్ ద్వారా అమీర్ ను పరామర్శించారు. దివంగత ఫాదర్ అమీర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







