అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- September 04, 2026
అబుదాబి: అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడు శుక్రవారం క్షమాభిక్ష మంజూరు చేశారు. అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆగస్టు 27, 2026న ఆయనపై నమోదైన కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు AED 2 లక్షల జరిమానా విధించింది.
ఈ నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆయనకు క్షమాభిక్ష ప్రకటించారు.
క్షమాభిక్షను అమలు చేసేందుకు అవసరమైన అన్ని అధికారిక, చట్టపరమైన ప్రక్రియలను సంబంధిత అధికారులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







