ఒలింపిక్స్ మైదానాల్లో కార్చిచ్చు కలకలం..
- August 15, 2016
ఒలింపిక్స్ మైదానాల్లో కార్చిచ్చు కలకలం రేపింది. ఒలింపిక్ హాకీ మైదానంలోకి కార్చిచ్చు బూడిద వ్యాపించడంతో అక్కడే ఉన్న అథ్లెట్లను, బీఎంఎక్స్ కేంద్రాన్ని ఖాళీ చేయించారు. సోమవారం మధ్యాహ్నం రియోలో ఉష్ణోగ్రత భారీగా పెరగటంతో కార్చిచ్చు ఏర్పడింది. దీంతో హాకీ మైదానం, ఎక్స్పార్క్, ది కెనోయి స్లాలోమ్, బీఎంఎక్స్, మౌంటేన్ బైకింగ్ ఈవెంట్లు జరిగే ప్రదేశాలను ఖాళీ చేయించారు.అగ్నికి ఆజ్యం పోసినట్లు దీనికి గాలికూడా తోడవడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. గాలుల కారణంగా ఒలింపిక్ పార్క్లో కెమెరా కూలిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.ఫీల్డ్హాకీ స్టేడియంలో బూడిద పడుతున్న సమయంలో అమెరికా జర్మనీ జట్లమధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో అమెరికా విజయం సాధించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







