జెడ్డా నగరంలో చిక్కుకున్న 1100 మంది భారతీయులు
- August 16, 2016
అరబ్ దేశాల్లో భారతీయుల కష్టాలు తీరండం లేదు. తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో 1100 మంది భారతీయులు చిక్కుకున్నారు. జెడ్డాలోని సఫర్ జైలులో వీరిని సౌదీ అధికారులు బంధించారు. అక్రమ వలసదారులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. బాధితుల్లో ఎక్కువమంది తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారున్నారు. పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







