నేడు ఖరారుకానున్న యు.ఏ.ఈ. చమురు విధానం
- July 28, 2015
ఈ ఆగస్ట్ 1 నుండి యు.ఏ.ఈ. లో అమలులోకి రానున్న నూతన చమురు ధరల విధానాన్ని ఇంకా పెట్రోలియం పదార్ధాలపై జీరో సబ్సిడీ విధానాన్ని గురించి నిర్ణయించడానికి ఎనర్జీ మినిస్ట్రీ వారి హై-పవర్ కమిటీ, ఆ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన నేడు మొట్టమొదటిసారిగా సమావేశం కానుంది. చమురు ధరలను నిర్ధారించడానికి ఇకనుండి ప్రతినెల 28 న ఈ కమిటీ సమావేశమౌతుందని తెలియవచ్చింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









