నేడు ఖరారుకానున్న యు.ఏ.ఈ. చమురు విధానం
- July 28, 2015
ఈ ఆగస్ట్ 1 నుండి యు.ఏ.ఈ. లో అమలులోకి రానున్న నూతన చమురు ధరల విధానాన్ని ఇంకా పెట్రోలియం పదార్ధాలపై జీరో సబ్సిడీ విధానాన్ని గురించి నిర్ణయించడానికి ఎనర్జీ మినిస్ట్రీ వారి హై-పవర్ కమిటీ, ఆ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన నేడు మొట్టమొదటిసారిగా సమావేశం కానుంది. చమురు ధరలను నిర్ధారించడానికి ఇకనుండి ప్రతినెల 28 న ఈ కమిటీ సమావేశమౌతుందని తెలియవచ్చింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







