ఖతార్ లోని ప్రవాసకార్మికులకు భద్రతా అవగాహన కార్యక్రమాలు
- July 28, 2015
ఆంతరంగిక వ్యవహారాల శాఖ వారి ప్రజసంబంధాల విభాగం వారు తమ భద్రత అవగాహనా కార్యక్రమంలో భాగంగా, జనరల్ డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డెఫెన్స్ వారితో కలసి 3-రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ యొక్క 200 మంది కార్మికులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఆంతరంగిక వ్యవహారాల శాఖ మరియు సివిల్ డెఫెన్స్ శాఖ అధికారులు ప్రసంగించనున్నారు. అంతేకాకుండా అగ్ని నిరోధకాలు, ఇతర భద్రతా పరికరాలను ఉపయోగించడంలో కూడా శిక్షణ ఈయబడుతుంది. రానున్న రోజుల్లో తమ సంస్థలో పనిచేస్తున్న మరో 3,000 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంస్థ HR మానేజర్ కౌశిక్ బెనర్జీ తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









