ఖతార్ లోని ప్రవాసకార్మికులకు భద్రతా అవగాహన కార్యక్రమాలు
- July 28, 2015
ఆంతరంగిక వ్యవహారాల శాఖ వారి ప్రజసంబంధాల విభాగం వారు తమ భద్రత అవగాహనా కార్యక్రమంలో భాగంగా, జనరల్ డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డెఫెన్స్ వారితో కలసి 3-రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ యొక్క 200 మంది కార్మికులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఆంతరంగిక వ్యవహారాల శాఖ మరియు సివిల్ డెఫెన్స్ శాఖ అధికారులు ప్రసంగించనున్నారు. అంతేకాకుండా అగ్ని నిరోధకాలు, ఇతర భద్రతా పరికరాలను ఉపయోగించడంలో కూడా శిక్షణ ఈయబడుతుంది. రానున్న రోజుల్లో తమ సంస్థలో పనిచేస్తున్న మరో 3,000 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంస్థ HR మానేజర్ కౌశిక్ బెనర్జీ తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







