వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!
- August 22, 2026
కౌలాలంపూర్: వియత్నాంవైపు తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కువైట్ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కువైట్ రాయబార కార్యాలయం సూచించింది. తుపాను ప్రభావం పలు ప్రాంతాలపై ఉండే అవకాశం ఉందని తెలిపింది. స్థానిక అధికారులు జారీ చేసే అన్ని భద్రతా సూచనలు, ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
అత్యవసర పరిస్థితి ఎదురైతే లేదా తక్షణ సహాయం అవసరమైనప్పుడు కువైట్ పౌరులు రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్లైన్ +84 961 377 717ను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- దోఫార్లో రాయల్ ఎయిర్ఫోర్స్ అత్యవసర ఆపరేషన్..!!
- 4 నెలల్లో 22 వేల మంది పాకిస్థానీల బహిష్కరణ..!!
- వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!
- యూఏఈలో ఓనం సందడి.. ఒక్క భోజనంలో 30 రకాల వంటకాలు..!
- బాంబు పేలుడు.. తీవ్ర ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో పిల్లలు, కుటుంబాలతో వెళ్లాల్సిన బెస్ట్ డెస్టినేషన్లు ఇవే..!
- ఇజ్రాయెల్ E1 సెటిల్మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా-1 సందడి.. 100 రోజుల కౌంట్డౌన్..!!
- డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!
- అస్థిర వాతావరణం.. అబుదాబి, అల్ఐన్లో బీచ్లు, పార్కులు మూసివేత..!!







