459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- August 25, 2026
మస్కట్: ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ 459 మంది ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష ప్రకటించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఒమన్ పౌరులు, విదేశీయులు ఈ క్షమాభిక్ష పొందిన వారిలో ఉన్నారని అధికారులు తెలిపారు.
ఖైదీల కుటుంబాల పట్ల సుల్తాన్ హైతమ్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ నిర్ణయం నిదర్శనమని అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రవక్త జన్మదినం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కరుణ, మానవతా దృక్పథంతో ఈ ప్రత్యేక క్షమాభిక్షను జారీ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







