రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- September 05, 2026
మనామా: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందడంతో బహ్రెయిన్ విద్యాశాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అరాద్ బాలుర ప్రిపరేటరీ పాఠశాలలో చదువుతున్న అహ్మద్ ఒసామా అదెల్ ఖమీస్ జమాన్ డ్రై డాక్ రోడ్డుపై జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో మృతి చెందినట్లు విద్యాశాఖ తెలిపింది.
విద్యార్థి మృతిపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ ముబారక్ జుమా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పాఠశాల వర్గాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి విద్యాశాఖ అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మృత విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు స్వర్గంలో స్థానం కల్పించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు







