ట్రాఫిక్ ప్రమాదంలో భారతీయుడు మృతి
- August 25, 2016
భారత జాతీయుడైన మిధుఫా కువైట్ లోని ఫర్వాణీయ ప్రాంతంలో ఒక విషాద ప్రమాదంలో మృతిచెందారు. 39 ఏళ్ళ వయస్సు గల మిధుఫా కేరళ ప్రాంతానికి కోజికోడ్ జిల్లావాసి తన సొంత వ్యాపారాన్ని కువైట్ లో గత కొంతకాలంగా నిర్వహిషున్నాడు. అయితే మిధుఫా గురువారం ఉదయం ఫర్వాణీయ హబీబ్ మునావర్ వీధి నుండి ఒక ' యు ' మలుపు తిరుగుతోండగా మరొక కారులోని పౌరుడు అతని కారుని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన మిధుఫాకు భార్య వహీదా తో పాటు మరియు లాహ్మత్ , ఆయిషా మిన్హా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







