ఓంకార్ పివిపితో
- August 25, 2016
ఇటీవల 'రాజుగారి గది' చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న ఓంకార్ తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్స్పై పివిపి నిర్మిస్తున్నారు. ''వారాహి చలన చిత్ర సహకారంతో గతేడాది రూపొందిన 'రాజుగారి గది' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. హర్రర్ జోనర్లో ఇదొక సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది 2' రూపొందనుంది. ఈ చిత్రానికి పివిపి సినిమా నిర్మాణ భాగస్వామ్యం కావడంతో సినిమా స్కేల్ పెరిగింది.పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మాతలుగా వ్యవహరిస్తారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







