తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి కేటీఆర్ శంకుస్థాపన ..

- August 29, 2016 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి  కేటీఆర్  శంకుస్థాపన ..

గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7.5 కోట్లు విడుదల చేసింది. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కేంద్రం కూడా సహకారం అందిస్తుందని ఆశిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com