తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి కేటీఆర్ శంకుస్థాపన ..
- August 29, 2016
గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7.5 కోట్లు విడుదల చేసింది. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కేంద్రం కూడా సహకారం అందిస్తుందని ఆశిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







