భాగ్యనగరం లో స్పోర్ట్స్ టవర్ ప్రారంభం
- August 31, 2016
నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా స్పోర్ట్స్ టవర్ను రాష్ట్ర క్రీడల మంత్రి పద్మారావు గౌడ్ బుధవారం ప్రారంభించారు. సీఐఎ్సఎఫ్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 3 నుంచి 7 వరకు ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరుగనున్న నేపథ్యంలో ఈ టవర్ ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శాట్స్ ఎండీ దినకర్బాబు, సౌతజోన్ డీఐజీ వేణుగోపాల్, నీసా డీఐజీ విక్రమ్, డీఏఈ డీఐజీ ఎంఆర్ నాయక్, కమాండెంట్ శ్రీనివా్సబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్లో 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని కమాండెంట్ శ్రీనివా్సబాబు తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన వసతి సౌకర్యాలను మంత్రి పద్మారావు పరిశీలించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







