మామిడి శ్రీఖండ్
- September 02, 2016
కావలసిన పదార్థాలు: గడ్డపెరుగు- 1 కిలో, మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార- రుచికి సరిపడా, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పిస్తా పప్పులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెరుగును పల్చటి వస్త్రంలో వేసి రాత్రంతా వేలాడదీసి ఉంచాలి. పెరుగులోని నీరంతా కారిపోయి సుమారుగా ఒక కప్పు పైగా గట్టి పెరుగు తయారవుతుంది. దానిని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, యాలకుల పొడి, మామిడిగుజ్జు వేసి స్పూన లేదా బీటర్తో బాగా గిలకొట్టాలి. ఎలక్ట్రిక్ బీటర్తో అయితే శ్రీఖండ్ ఇంకా మృదువుగా తయారవుతుంది. తరువాత పిస్తాపప్పుతో అలంక రించాలి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







