వేసవి ముగియడంతో ఇక ఆరుబయట పని నిషేధం లేదు
- September 03, 2016
వేసవి లో 11 గంటల నుండి 4 గంటల వరకు ఆరుబయట పని నిషేధం శుక్రవారం నుంచి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు మానవవనరుల పబ్లిక్ అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ ముఠావహ ప్రకటించారు.
వేసవి కారణంగా వేడి వాతావరణం నుంచి కార్మికులు రక్షించడానికి చేసిన ఒక మంచి ప్రయత్నమని, జూన్ ప్రారంభంలో ఈ పని నిషేధం అమలు చేసి ఆగస్టు మాసాంతం వరకు సమర్థవంతంగా కొనసాగించినట్లు అల్ ముఠావహ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
నిర్మాణ స్థలాల్లో ఆరుబయట పని నిషేధం అమలులో ఉన్న సమయంలో ఉల్లంఘనలకు ఏ సంస్థ అయినా పాల్పడుతుందేమోనని గడియారం లో సెకన్ల ముళ్ళు మాదిరిగా నియంత్రణ జరిపినట్లు ఆయన తెలిపారు. 705 శాఖలలో 691 స్థలాల్లో పని నిషేధం సమయంలో వారు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నమోదు చేయబడ్డాయి. మళ్ళీ పరిశీలించేందుకు వెళ్లి చూడగా కేవలం ఒక ఉల్లంఘన నమోదు కాబడింది..
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







