వేసవి ముగియడంతో ఇక ఆరుబయట పని నిషేధం లేదు
- September 03, 2016
వేసవి లో 11 గంటల నుండి 4 గంటల వరకు ఆరుబయట పని నిషేధం శుక్రవారం నుంచి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు మానవవనరుల పబ్లిక్ అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ ముఠావహ ప్రకటించారు.
వేసవి కారణంగా వేడి వాతావరణం నుంచి కార్మికులు రక్షించడానికి చేసిన ఒక మంచి ప్రయత్నమని, జూన్ ప్రారంభంలో ఈ పని నిషేధం అమలు చేసి ఆగస్టు మాసాంతం వరకు సమర్థవంతంగా కొనసాగించినట్లు అల్ ముఠావహ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
నిర్మాణ స్థలాల్లో ఆరుబయట పని నిషేధం అమలులో ఉన్న సమయంలో ఉల్లంఘనలకు ఏ సంస్థ అయినా పాల్పడుతుందేమోనని గడియారం లో సెకన్ల ముళ్ళు మాదిరిగా నియంత్రణ జరిపినట్లు ఆయన తెలిపారు. 705 శాఖలలో 691 స్థలాల్లో పని నిషేధం సమయంలో వారు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నమోదు చేయబడ్డాయి. మళ్ళీ పరిశీలించేందుకు వెళ్లి చూడగా కేవలం ఒక ఉల్లంఘన నమోదు కాబడింది..
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







