ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా మద్దతు
- September 04, 2016
న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా నుంచి మద్దతు లభించింది. చైనాలో జీ20 సదస్సుకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్బుల్ భారత ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఆస్ట్రేలియా గతంలోనే భారత్ సభ్యత్వానికి మద్దతు తెలిపింది. దీనిని మాల్కం మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
ఇరువురు నేతలు సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఇరు ప్రాంతాల్లో భద్రతాపరమైన సమస్యలు పరిష్కారానికి ప్రయత్నించారు. దీంతోపాటు ఇరు పక్షాలు పరస్పరం రక్షణ, భద్రతా పరమైన అంశాలపై సహకరించుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవటానికి ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







