అరుణాచల్ ప్రదేశ్ పర్యటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా జాన్ అబ్రహం
- September 04, 2016
అరుణాచల్ ప్రదేశ్ పర్యటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంని ఎంపికచేసింది. ఇటీవల టూరిజం ప్రచారం కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వయాకాం 18 సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఇప్పుడు చక్కటి ఫిట్నెస్, బైక్రైడింగ్, స్పోర్ట్స్లో ప్రావిణ్యం ఉన్న జాన్ అబ్రహం టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా సరిపోతాడని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతి సంప్రదాయం, ఇక్కడి సంగీతం చాలా ఆసక్తికరంగా ఉంటాయని వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి జాన్ అంగీకరించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







