అరుణాచల్ ప్రదేశ్ పర్యటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా జాన్ అబ్రహం
- September 04, 2016
అరుణాచల్ ప్రదేశ్ పర్యటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంని ఎంపికచేసింది. ఇటీవల టూరిజం ప్రచారం కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వయాకాం 18 సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఇప్పుడు చక్కటి ఫిట్నెస్, బైక్రైడింగ్, స్పోర్ట్స్లో ప్రావిణ్యం ఉన్న జాన్ అబ్రహం టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా సరిపోతాడని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతి సంప్రదాయం, ఇక్కడి సంగీతం చాలా ఆసక్తికరంగా ఉంటాయని వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి జాన్ అంగీకరించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









