దసరాకి రానున్న 'ఈడు గోల్డ్ ఎహే'
- September 04, 2016
వీరు పొట్ల దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సునీల్ బంగార్రాజు పాత్రను పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుష్మా రాజ్, రిచా పనైలు సునీల్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో విడుదలైన ఈ చిత్ర టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







