'నిర్వాసితులు రక్షించడానికి భారత ప్రభుత్వం భీమా పథకాలు ఏర్పాటు
- September 07, 2016
భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల లక్షలాది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారి భద్రత కు దోహదపడేలా అన్ని బీమా పథకాలు వారికి వర్తించే అవకాశం అన్వేషిస్తుంది.
భారత విదేశాంగ మంత్రి జనరల్ వికె సింగ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ , విదేశాంగ భారత ప్రభుత్వం సమర్థవంతమైన సామాజిక భద్రతా పథకాలని ప్రవాస భారతీయులకు కల్పించాలని, దాని విదేశీ ఫిలిప్పీన్ దేశం తరహాలో విదేశాలలో ఉన్న కార్మికులకు ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాయో అటువంటివి అమలు చేసే దిశలో యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. భీమా సంస్థల వైపు నుండి వినూత్న ప్రతిపాదనల గూర్చి సంప్రదించిన తర్వాత మళ్లీ వారు ప్రవాసీయులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







