లయభరితం కుమారి కృష కూచిపూడి నృత్యం

- August 03, 2015 , by Maagulf
లయభరితం కుమారి కృష కూచిపూడి నృత్యం

ఇటీవల దుబాయి లోని లాంసీ ప్లాజాలో జరిగిన మ్యాడ్ పోటీలో జె.వి.పద్మజ గారి కుమార్తె  కుమారి కృష, లయభరిత నృత్యం రెండవ బహుమతి నందుకుని, ఆహూతులను అలరించింది.కుమారి కృష ఎన్నో ఉన్నత శికరాలకి చేరాలని ఆశిస్తున్నాము.కుమారి కృష కి మాగల్ఫ్.కామ్ వారి తరుపున ప్రత్యేక అభినందనలు.

 

--సి.శ్రీ(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com