కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- January 20, 2026
మస్కట్: కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం విధించింది. ఈమేరకు వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం కేరళ నుండి వచ్చే లైవ్ బర్డ్స్, వాటి ఉత్పత్తులకు వర్తిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న భయాందోళనలు తొలగిపోయే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
అయితే, గతంలో OIEగా పిలువబడిన ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) జారీ చేసిన యానిమల్ ఆరోగ్య కోడ్ ప్రకారం శుద్ధి చేయబడిన లేదా థర్మల్ ప్రాసెస్ కు గురిచేసిన పౌల్ట్రీ ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







