కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- January 20, 2026
మస్కట్: కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం విధించింది. ఈమేరకు వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం కేరళ నుండి వచ్చే లైవ్ బర్డ్స్, వాటి ఉత్పత్తులకు వర్తిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న భయాందోళనలు తొలగిపోయే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
అయితే, గతంలో OIEగా పిలువబడిన ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) జారీ చేసిన యానిమల్ ఆరోగ్య కోడ్ ప్రకారం శుద్ధి చేయబడిన లేదా థర్మల్ ప్రాసెస్ కు గురిచేసిన పౌల్ట్రీ ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









