కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- January 20, 2026
మస్కట్: కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం విధించింది. ఈమేరకు వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం కేరళ నుండి వచ్చే లైవ్ బర్డ్స్, వాటి ఉత్పత్తులకు వర్తిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న భయాందోళనలు తొలగిపోయే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
అయితే, గతంలో OIEగా పిలువబడిన ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) జారీ చేసిన యానిమల్ ఆరోగ్య కోడ్ ప్రకారం శుద్ధి చేయబడిన లేదా థర్మల్ ప్రాసెస్ కు గురిచేసిన పౌల్ట్రీ ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







