కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- January 20, 2026
మస్కట్: కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం విధించింది. ఈమేరకు వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం కేరళ నుండి వచ్చే లైవ్ బర్డ్స్, వాటి ఉత్పత్తులకు వర్తిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న భయాందోళనలు తొలగిపోయే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
అయితే, గతంలో OIEగా పిలువబడిన ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) జారీ చేసిన యానిమల్ ఆరోగ్య కోడ్ ప్రకారం శుద్ధి చేయబడిన లేదా థర్మల్ ప్రాసెస్ కు గురిచేసిన పౌల్ట్రీ ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







