షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- January 20, 2026
యూఏఈ: షార్జాలోని కొన్ని పెట్రోల్ స్టేషన్లలో ఉండే సీసీ కెమెరా వ్యవస్థలను త్వరలో ఎమిరేట్ పోలీసు సిస్టమ్ తో లింక్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించడానికి వీలవుతుందని, తద్వారా నేరాలను సకాలంలో అడ్డుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కొత్త ప్రాజెక్ట్ కింద నగరం అంతటా ఉన్న అడ్నాక్ స్టేషన్లలోని కెమెరా వ్యవస్థలను షార్జా పోలీసుల ఆపరేషన్స్ రూమ్కు లింక్ చేస్తారు. ఈ మేరకు అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్లో ఆపరేషన్స్ అస్యూరెన్స్ డైరెక్టర్ షేఖా అల్ ఖౌరీ మరియు షార్జా పోలీసు అధికారుల మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ తాజా ప్రాజెక్ట్ గురించిన ప్రకటన చేశారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







