ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- January 20, 2026
మనామా: హిద్ద్ లోని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రద్దీ సమయాల్లో ట్రక్కులపై ఉన్న నిషేధాన్ని పొడిగించాలనే డిమాండ్లపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ముహారక్ మున్సిపల్ కౌన్సిల్కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. బ్రిడ్జిపై ట్రక్రుల కదలికను పరిమితం చేయడానికి ప్రస్తుత నిషేధ సమయాలు సరిపోతాయని, ఈ దశలో ఎటువంటి మార్పులు అవసరం లేదని తెలిపింది.
ట్రాఫిక్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ట్రక్కులను నిషేధించామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ దరగ్ వివరించారు. రవాణా అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు వాణిజ్య, నిర్మాణం మరియు పారిశ్రామిక వృద్ధిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నిషేధ సమయాలను నిర్ణయించినట్లు బ్రిగేడియర్ అల్ డరాగ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









