ఒమన్ లో గడువు తీరిన ఆహార ఉత్పత్తులపై మున్సిపాలిటీ దాడులు
- September 11, 2016
మస్కట్: ఒక కార్మికుల ఇంటి నుండి ఘనీభవించిన గడువు తీరిన 72 కిలోల కోడిమాంసంని అల్ కమల్ వాల్ వాపీ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం నాశనం చేసి ఆ తర్వాత ఆ కార్మికుల ఇంటిని సీజ్ చేసింది. అంతేకాక మున్సిపాలిటీ ఇన్ ఛార్జ్ పశువైద్యుడు పరీక్షించిన తర్వాత 33 కిలోల కుళ్ళిన చేపలని సైతం నాశనం చేసినట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టబద్ధమైన చర్యలు వారిపై తీసుకోబడనున్నాయి.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







