ఉ.కొరియా వరదలు : 133మంది మృతి, 395 మంది గల్లంతు...
- September 12, 2016
ఉత్తరకొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భారీస్థాయిలో వరదలు సంభవించాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 133 మంది మృతిచెందగా.. మరో 395 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యాంగ్యాంగ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ వివరాలను ప్రకటించింది. ట్యుమెన్ నదీ పరీవాహక ప్రాంతంలో లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో సహాయచర్యలు చేపట్టినట్లు దేశ అధికారిక మీడియా పేర్కొంది. 35వేల ఇళ్లు, 8,700 ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







