'మిస్టర్' రెండవ షెడ్యూల్ ప్రారంభo...
- September 12, 2016
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా 'మిస్టర్'. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. నేటి నుంచి ఊటిలో ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇక్కడ రెండు పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల యాక్షన్ కామెడీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







