'మిస్టర్' రెండవ షెడ్యూల్ ప్రారంభo...
- September 12, 2016
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా 'మిస్టర్'. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. నేటి నుంచి ఊటిలో ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇక్కడ రెండు పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల యాక్షన్ కామెడీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







