పాకిస్థాన్లో ఈద్ ప్రార్థనల సందర్భంగా పేలుడు..
- September 13, 2016
పాకిస్థాన్లో ఈద్ ప్రార్థనల సందర్భంగా పేలుడు జరిగింది. సింధ్ రాష్ట్రంలోని ఓ మసీదులో ప్రార్థనలకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రయత్నించారు. గేటు వద్ద పోలీసులు ఓ వ్యక్తిని నిలువరించేందుకు ప్రయత్నించగా తనను తాను పేల్చుకున్నాడు. దీంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరో ఆత్మాహుతి వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







