ఎయిర్ ఏషియా ఉచిత ఆఫర్..
- September 13, 2016
కావేరీ గొడవల నేపథ్యంలో బెంగళూరు నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులకు ఎయిర్ ఏషియా ఉచిత ఆఫర్ ఇచ్చింది. సోమవారం బెంగళూరులో తలెత్తిన హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని ప్రకటించింది. కెంపేగౌడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్, చెన్నై, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లదలచిన ప్రయాణీకులకు ఎటువంటి చార్జీలు లేకుండానే అవకాశం కల్పించింది. ప్రయాణీకుల పరిస్థితి అర్థం చేసుకొనే ఎయిర్ ఏషియా సంస్థ ని ర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ బెంగళూరులో ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









