నా అదృష్టం: మోహన్బాబు
- September 14, 2016
టి.సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న మున్సిపల్ స్టేడియంలో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో సినీ నటుడు మోహన్బాబుకు నవరస నట తిలకం బిరుదు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ, పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని సుబ్బిరామిరెడ్డి తెలపారు. దీనిపై స్పందించిన మోహన్బాబు తనకు ఈ బిరుదు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రపంచం తరలి రానుండడం తన అదృష్టమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 16, 17 తేదీల్లో సీఎస్ఆర్ లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









