నా అదృష్టం: మోహన్బాబు
- September 14, 2016
టి.సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న మున్సిపల్ స్టేడియంలో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో సినీ నటుడు మోహన్బాబుకు నవరస నట తిలకం బిరుదు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ, పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని సుబ్బిరామిరెడ్డి తెలపారు. దీనిపై స్పందించిన మోహన్బాబు తనకు ఈ బిరుదు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రపంచం తరలి రానుండడం తన అదృష్టమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 16, 17 తేదీల్లో సీఎస్ఆర్ లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







