యాపిల్ మురబ్బా
- September 14, 2016
కావలసినవి: సిమ్లా యాపిల్స్ - 4, పంచదార - నాలుగు కప్పులు, రోజ్వాటర్ - ఒక స్పూన్, కొద్దిగా నీళ్లు, జీడి పప్పులు - 20 (వేగించి)
తయారి విధానం: ముందుగా యాపిల్స్ను కోసి విత్తనాలు తీసివేయాలి. ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ పాకంలో యాపిల్ ముక్కలు వేసి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ముక్కలు పాకం పీల్చుకుంటాయి. ఇందులో జీడిపప్పు, రోజ్వాటర్ వేసి చల్లారిన తరువాత తినాలి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ వంటకాన్ని.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







