దుబాయ్ లో బస్సు ఎక్కే ప్రయాణీకుల సంఖ్య వృద్ధి
- September 15, 2016
దుబాయ్: దుబాయ్ యొక్క ప్రజా రవాణా బస్సులలో ప్రయాణించేవారు సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి సగం లోనే 4.6 శాతంపెరిగిందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) బుధవారం వెల్లడించింది. 2015 లో ఇదే కాలంలో 66.703.583 బస్సులు ఎక్కే వారితో పోలిస్తే,ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పబ్లిక్ బస్సులలో ఈ ఏడాది 70.732.502 మంది బస్సులలో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది.
డైరెక్టర్ ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బస్సెల్ సాద్ ఇబ్రహీం మాట్లాడుతూ దుబాయ్ లో ప్రజా రవాణా కోసం ప్రభుత్వ బస్సులని ఉపయోగించడంలో వినియోగదారుల పెరుగుతున్న కారణంగా పలు కమ్యూనిటీ విభాగాలు మధ్య పెరుగుతున్న సంస్కృతికి ఇదో చిహ్నం అని ఆయన అన్నారు.అంతేకాక మెట్రో, ట్రామ్ మరియు సముద్ర రవాణా రీతులు ఇతర ప్రజా రవాణా రీతులతో విలీనం కాబడి ఒక సమర్థవంతమైన సేవ నిర్వహణని ఆర్.టి.ఎ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా నెట్వర్కు అలాగే మెట్రో, ట్రాం, సముద్ర రవాణా సౌకర్యాలు, అలాగే 100 ఎయిర్ కండిషన్డ్ బస్సు ఆశ్రయాలను ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించి ప్రజలకు స్మార్ట్ సేవలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







