బహ్రెయిన్ ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్ ఆధ్వర్యంలో భారీ చేరికలు!

- September 17, 2016 , by Maagulf

గల్ఫ్ లో కూడా గులాబీ జెండా రెపరెపలాడుతోంది మనామా ఏరియాలో తేది16/9/2016 శుక్రవారం రోజు మధ్యాహ్నం (4:00) గంటలకు బహ్రెయిన్ లో వివిధ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ అభిమానులు  40 మంది సహా పలువురు ప్రజా ప్రతినిధులు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్ బహ్రెయిన్‌ ముఖ్య నాయకుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ అభిమానులకు ఎన్నారై టిఆర్ఎస్ ఎప్పుడు అన్నడగా ఉంటదని మన తెలంగాణా అభివృద్ధి ఓక టిఆర్ఎస్ తోనే సాధ్యం మని ఓక ప్రకటనలో పయ్యావుల శ్రీనివాస్ గారు తెలిపారు.                         

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com