బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో భారీ చేరికలు!
- September 17, 2016
గల్ఫ్ లో కూడా గులాబీ జెండా రెపరెపలాడుతోంది మనామా ఏరియాలో తేది16/9/2016 శుక్రవారం రోజు మధ్యాహ్నం (4:00) గంటలకు బహ్రెయిన్ లో వివిధ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ అభిమానులు 40 మంది సహా పలువురు ప్రజా ప్రతినిధులు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ముఖ్య నాయకుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ అభిమానులకు ఎన్నారై టిఆర్ఎస్ ఎప్పుడు అన్నడగా ఉంటదని మన తెలంగాణా అభివృద్ధి ఓక టిఆర్ఎస్ తోనే సాధ్యం మని ఓక ప్రకటనలో పయ్యావుల శ్రీనివాస్ గారు తెలిపారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







