తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు:రవీందర్రెడ్డి
- September 19, 2016
ఏపీకి కేటాయించబడ్డ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, అందరినీ తెలంగాణకు తెచ్చేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఏపీకి కేటాయించిన 523 మందిని తెలంగాణకు తీసుకొచ్చామని, మిగిలిన 700మందిని తెలంగాణకు రప్పించేందుకు చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు ముగిసే వరకు టీఎన్జీవో ఆఫీసులో ఆందోళన చేయడం మానుకోవాలని రవీందర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









