తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు:రవీందర్రెడ్డి
- September 19, 2016
ఏపీకి కేటాయించబడ్డ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, అందరినీ తెలంగాణకు తెచ్చేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఏపీకి కేటాయించిన 523 మందిని తెలంగాణకు తీసుకొచ్చామని, మిగిలిన 700మందిని తెలంగాణకు రప్పించేందుకు చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు ముగిసే వరకు టీఎన్జీవో ఆఫీసులో ఆందోళన చేయడం మానుకోవాలని రవీందర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







