ఖతార్ లో కీ.శే.ఆచార్య కె.జయశంకర్ గారి 81వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
- August 08, 2015
కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారి 81వ జన్మదిన వేడుకలు ఖతార్ దేశములో "తెలంగాణా ప్రజా సమితి ఖతార్" కార్యవర్గ సభ్యుల అద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 150 మంది సభ్యులు హాజరయి తెలంగాణ సిద్ధాంత కర్త కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారి జయంతి ని పురస్కరించుకొని తలచుకొని తెలంగాణా ప్రజా సమితి ఖతార్ సాంస్కృతిక కల బృందం సభ్యులు వారి పాటలతో మరొక్కసారి ఆచార్యుల వారిని గురుతు చేసారు. తెలంగాణా ప్రజా సమితి ఖత్తర్ కార్యవర్గ బృందం అందరు తెలంగాణ సిద్ధాంత కర్త కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని బంగారు తెలంగాణా కోసం అందరు కలిసి పనిచయ్యలని నిర్ణయించుకున్నారు. అలాగే ఖత్తర్ లో ఉన్న తెలంగాణా బిదలందరూ కలిసి ఖత్తర్ లో ఉన్న తెలంగాణా ప్రవాసీలకు ఎల్లప్పుడూ తెలంగాణా ప్రజా సమితి తరపున సహాయ సహకారాలు అందిస్తామని కార్యవర్గ బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ప్రజా సమితి కార్యవర్గ సభ్యులు శ్రీ ధర్మరాజు , శంకర్ గౌడ్, మహిపాల్ , శ్రీధర్ అబ్బాగొని, కొమురయ్య, మురళి రాజారామ్, వేణుగోపాల్ పడకంటి మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







