తరగతులు మొదలైనా....పాఠశాలలకు సరఫరా ఇప్పటికీ గిరాకీ

- September 19, 2016 , by Maagulf
తరగతులు మొదలైనా....పాఠశాలలకు  సరఫరా ఇప్పటికీ గిరాకీ

వేలాదిమంది విద్యార్థులను ఈ విద్యా సంవత్సరం  కతర్ విద్యాసంస్థలకు స్వాగతించాయి,, అయితే ఆ  తర్వాత పాఠశాలలకు అవసరమైన సరఫరా విస్తృత స్థాయిలో డిమాండ్ కొనసాగుతుందని గ్రహించిందిమేము ఇంకా అనేక మంది తల్లిదండ్రులు 'తిరిగి పాఠశాలకు'  షాపింగ్ లలో గమనించి  ముఖ్యంగా ఈ వారాంతంలో తమ పిల్లలని పాఠశాలలో చేర్పించేందుకు  ఎదురుచూచే అవకాశముందని కె పి డి-రింగ్ రోడ్  పక్కన ఉన్న లులు హైపర్మార్కెట్ డిప్యూటీ జనరల్ మేనేజర్  అబ్దుల్  మునాఫ్ తెలిపారు.తరగతుల ప్రారంభం కాబడిన తర్వాత వారాంతంలో పాఠశాల సరఫరా అమ్మకాల కారణంగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధికసంఖ్యలో రావడంతో తమ వ్యాపారంవిజయవంతమైనదని ఆయన  అన్నారు. ఈ ఏడాది విక్రయాల గురించి ఆయన మాట్లాడుతూ 2015  ఏడాదితో సరిపోలిస్తే గణనీయంగా పెరిగిందని  మునాఫ్ తెలిపారు. ముందు రోజుల్లో మేము మంచి అమ్మకాలు అనుభవించినట్లు  "అని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com